ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్
- July 17, 2019![1 ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్](https://www.maagulf.com/godata/articles/201907/capitalbuilding-kc8E--621x414@LiveMint_1563338369.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ కాన్సుల్ జనరల్ పాంగ్కాక్ పేర్కొన్నారు. పాంగ్కాక్ బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు, పారదర్శక విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాగా, రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాతోనూ పాంగ్ భేటీ అయి రాజధానిపై చర్చించారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక
- నర్సింగ్ సిబ్బందిని అభినందించిన నర్సింగ్ డైరెక్టర్
- యూఏఈలో కొత్త లోన్ స్కామర్లు, నకిలీ వాట్సాప్ జాబ్స్ ఫ్రాడ్స్..!
- ఇజ్రాయెల్ పై చర్య తీసుకోవాలి.. సౌదీ క్రౌన్ ప్రిన్స్
- అబుదాబిలో పార్కింగ్ నిబంధనలు కఠినతరం
- రిటైల్ రియాల్టీ మార్కెట్లో గణనీయమైన వృద్ధి..!
- మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖలో 110 సేవలు డిజిటలైజేషన్
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది సంబరాలు
- ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం