మూడు విదేశీ ట్రక్కులను సీజ్ చేసిన సౌదీ అధికారులు..!!
- March 18, 2025
రియాద్: అనుమతి లేకుండా రాజ్యంలో వస్తువులను రవాణా చేస్తున్న మూడు విదేశీ ట్రక్కులను సౌదీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిర్వాహకులకు ఒక్కొక్కరికి SR10,000 జరిమానా విధించారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది. రవాణా నిబంధనలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా భద్రతా దళాల మద్దతుతో ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ చట్టం ప్రకారం.. సరైన అనుమతి లేకుండా విదేశీ ట్రక్కులు దేశీయ కార్గో రవాణాను నిర్వహించడానికి అనుమతి లేదు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే SR160,000 వరకు జరిమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







