మూడు విదేశీ ట్రక్కులను సీజ్ చేసిన సౌదీ అధికారులు..!!
- March 18, 2025
రియాద్: అనుమతి లేకుండా రాజ్యంలో వస్తువులను రవాణా చేస్తున్న మూడు విదేశీ ట్రక్కులను సౌదీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిర్వాహకులకు ఒక్కొక్కరికి SR10,000 జరిమానా విధించారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది. రవాణా నిబంధనలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా భద్రతా దళాల మద్దతుతో ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ చట్టం ప్రకారం.. సరైన అనుమతి లేకుండా విదేశీ ట్రక్కులు దేశీయ కార్గో రవాణాను నిర్వహించడానికి అనుమతి లేదు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే SR160,000 వరకు జరిమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









