మూడు విదేశీ ట్రక్కులను సీజ్ చేసిన సౌదీ అధికారులు..!!
- March 18, 2025
రియాద్: అనుమతి లేకుండా రాజ్యంలో వస్తువులను రవాణా చేస్తున్న మూడు విదేశీ ట్రక్కులను సౌదీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిర్వాహకులకు ఒక్కొక్కరికి SR10,000 జరిమానా విధించారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది. రవాణా నిబంధనలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా భద్రతా దళాల మద్దతుతో ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ చట్టం ప్రకారం.. సరైన అనుమతి లేకుండా విదేశీ ట్రక్కులు దేశీయ కార్గో రవాణాను నిర్వహించడానికి అనుమతి లేదు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే SR160,000 వరకు జరిమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్









