మూడు విదేశీ ట్రక్కులను సీజ్ చేసిన సౌదీ అధికారులు..!!
- March 18, 2025
రియాద్: అనుమతి లేకుండా రాజ్యంలో వస్తువులను రవాణా చేస్తున్న మూడు విదేశీ ట్రక్కులను సౌదీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిర్వాహకులకు ఒక్కొక్కరికి SR10,000 జరిమానా విధించారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది. రవాణా నిబంధనలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా భద్రతా దళాల మద్దతుతో ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ చట్టం ప్రకారం.. సరైన అనుమతి లేకుండా విదేశీ ట్రక్కులు దేశీయ కార్గో రవాణాను నిర్వహించడానికి అనుమతి లేదు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే SR160,000 వరకు జరిమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







