వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- March 18, 2026
టెహ్రాన్: వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి అధికారికంగా ప్రకటించిన ఇరాన్. ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ వైమానిక దాడిలో మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో ఆయనతో పాటు కుమారుడు, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్ దాడిలోనే లరిజానీ మృతి చెందినట్లు వచ్చిన వార్తలకు ఇరాన్ ప్రకటనతో బలం చేకూరింది. ఈ ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత విషమించే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









