మక్కాలో యెమెన్ వ్యక్తి, మహిళ అరెస్టు..!!
- March 18, 2025
మక్కా: మక్కాలో ఆరుగురు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న యెమెన్ వ్యక్తి, మహిళను అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మక్కా ప్రాంత పోలీసులు, జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ, కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్తో సమన్వయంతో యాచకులను పర్యవేక్షించడానికి, పట్టుకోవడానికి కొనసాగుతున్న భద్రతా ప్రచారంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయన్నారు.
యెమెన్ ప్రజలు తమకు చెందిన ఆరుగురు పిల్లలను బహిరంగ ప్రదేశాలు, రోడ్లలో భిక్షాటన కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించినట్లు మక్కా పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేధింపులకు గురైన పిల్లలకు అవసరమైన మానవతా సేవలను అందించడానికి భద్రతా అధికారులు చర్యలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







