అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే Dh3,000 జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: రహదారులపై అత్యవసర వాహనాలకు దారి ఇవ్వమని వాహనదారులను కోరుతూ అబుదాబి ఒక ప్రచారాన్ని ప్రారంభించిందని ఎమిరేట్ రవాణా అధికారం ప్రకటించింది. 'అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వడం' అనే శీర్షికతో జరిగిన అవగాహన ప్రచారం.. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి ఈ వాహనాలు ప్రమాద ప్రదేశాలకు త్వరగా చేరుకునేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
యూఏఈ చట్టం ప్రకారం.. అంబులెన్స్,పోలీసు వాహనాలకు దారి ఇవ్వని వారికి Dh3,000 జరిమానా విధించబడుతుంది. నేరం చేసే డ్రైవర్లకు ఆరు ట్రాఫిక్ పాయింట్లు కూడా విధించబడతాయి. వారి వాహనాలు 30 రోజుల పాటు జప్తు చేయబడతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







