బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- March 20, 2025
మనామా: బహ్రెయిన్ సమాచార మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించడానికి బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ అల్ నోయిమి వివిధ రంగాలలో బహ్రెయిన్ -ఇండియా మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
తనకు లభించిన సాదర స్వాగతానికి రాయబారి జాకబ్, బహ్రెయిన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్తో తమ సహకారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇండియా ఆసక్తిని హైలైట్ చేశారు. ఈ సమావేశం రెండు దేశాలు తమ దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వివిధ రంగాలలో లోతైన సంబంధాలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







