జులై 15 న విడుదల కానున్న 'నాయకి'
- July 05, 2016
త్రిష ప్రధాన పాత్రలో గొవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం కొన్ని కారణాల వల్ల 15న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, మనోబాల, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్ తదితరులు ఈ చిత్రం ప్రధాన పాత్రలు పోషించారు. రఘు కుంచె చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రిష తొలిసారి లేడీ ఓరియెంటెడ్లో నటించిన చిత్రమిది.ప్రస్తుతం ఆమె 'మోహిని' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం లండన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









