నాలుగవ షెడ్యూల్ కి చేరుకున్న 'వైశాఖం'
- July 05, 2016
బి. జయ దర్శకత్వంలో ఆర్.జె సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. జులై 20 వరకు జరిగే ఈ షెడ్యూల్లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్ని, ఓ పాటని చిత్రీకరిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ 'లవ్లీ తర్వాత మళ్లీ సూపర్హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా వైశాఖం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది అపార్ట్మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. దర్శకురాలిగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్తుంది. కజక్స్థాన్లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి' అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









