2015 నుండి జరిగిన ‘డ్రా’లపై తనిఖీలు: కువైట్
- March 28, 2025
కువైట్: 2015 నుండి ప్రారంభమైన బ్యాంకులు, వాణిజ్య సంస్థల డ్రాలను పరిశీలించి, వాటి చట్టబద్ధతను నిర్ణయించడం జరుగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. ఆధారాలు, చట్టపరమైన ప్రక్రియను బట్టి పరిశీలన తేదీని పొడిగించవచ్చని కమిటీ అధిపతి అద్నాన్ అబోల్ అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు రాఫెల్ డ్రాల కుంభకోణానికి సంబంధించిన ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు ప్రవాసులను అరెస్టు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అనుమానితుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇంటర్పోల్తో అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్లను కూడా జారీ చేసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







