2015 నుండి జరిగిన ‘డ్రా’లపై తనిఖీలు: కువైట్
- March 28, 2025
కువైట్: 2015 నుండి ప్రారంభమైన బ్యాంకులు, వాణిజ్య సంస్థల డ్రాలను పరిశీలించి, వాటి చట్టబద్ధతను నిర్ణయించడం జరుగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. ఆధారాలు, చట్టపరమైన ప్రక్రియను బట్టి పరిశీలన తేదీని పొడిగించవచ్చని కమిటీ అధిపతి అద్నాన్ అబోల్ అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు రాఫెల్ డ్రాల కుంభకోణానికి సంబంధించిన ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు ప్రవాసులను అరెస్టు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అనుమానితుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇంటర్పోల్తో అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్లను కూడా జారీ చేసింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







