ఉగ్ర దాడులతో 'శాపంపై పోరాడటానికి పట్టుదల పెరుగుతుంది'
- July 06, 2016
జెడ్డా:నేరపూరిత చర్యలతో అమాయక ప్రాణాలని తీయడం ద్వారా మదీనాహ్ లో పవిత్రతను వారి ఖాతాలోకి రాదని ఈ సంఘటన ద్వారా తీవ్రవాదుల దాడులతో తామంతా 'శాపంపై పోరాడటానికి మరింత పట్టుదల పెరుగుతుందని ఇస్లామిక్ వ్యవహారాలు , కాల్ మరియు గైడెన్స్ ఉపమంత్రి తాఫిక్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సుడైరీ తెలిపారు.
ముస్లిం మతం వరల్డ్ లీగ్ జెడ్డాలో జరిగిన ఒక సమావేశంలో మక్కా లో మదీనా మరియు క్వాటిప్ లో తీవ్రవాద చర్యలపై పలువురు ఖండించారు మృతులకు ఈ సందర్భంగా తమ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









