ఉగ్ర దాడులతో 'శాపంపై పోరాడటానికి పట్టుదల పెరుగుతుంది'
- July 06, 2016
జెడ్డా:నేరపూరిత చర్యలతో అమాయక ప్రాణాలని తీయడం ద్వారా మదీనాహ్ లో పవిత్రతను వారి ఖాతాలోకి రాదని ఈ సంఘటన ద్వారా తీవ్రవాదుల దాడులతో తామంతా 'శాపంపై పోరాడటానికి మరింత పట్టుదల పెరుగుతుందని ఇస్లామిక్ వ్యవహారాలు , కాల్ మరియు గైడెన్స్ ఉపమంత్రి తాఫిక్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సుడైరీ తెలిపారు.
ముస్లిం మతం వరల్డ్ లీగ్ జెడ్డాలో జరిగిన ఒక సమావేశంలో మక్కా లో మదీనా మరియు క్వాటిప్ లో తీవ్రవాద చర్యలపై పలువురు ఖండించారు మృతులకు ఈ సందర్భంగా తమ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







