గ్యాస్ పైప్లైన్ పేలుడు..100 మందికి పైగా గాయాలు..!!
- April 02, 2025
కౌలాలంపూర్ [మలేషియా] : మయన్మార్ రాజధాని కౌలాలంపూర్ శివార్లలో గ్యాస్ పైప్లైన్ లీక్ కావడంతో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు. మలేషియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంధన సంస్థ పెట్రోనాస్కు చెందిన గ్యాస్ పైప్లైన్, సెంట్రల్ సెలంగూర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్ శివారులో ఉదయం 8:10 గంటలకు (స్థానిక సమయం) అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి.
ఈద్ వేడుకల కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో 112 మంది వరకు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు సెలంగోర్ డిప్యూటీ పోలీస్ చీఫ్ మొహమ్మద్ జైని అబు హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









