గ్యాస్ పైప్లైన్ పేలుడు..100 మందికి పైగా గాయాలు..!!
- April 02, 2025
కౌలాలంపూర్ [మలేషియా] : మయన్మార్ రాజధాని కౌలాలంపూర్ శివార్లలో గ్యాస్ పైప్లైన్ లీక్ కావడంతో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు. మలేషియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంధన సంస్థ పెట్రోనాస్కు చెందిన గ్యాస్ పైప్లైన్, సెంట్రల్ సెలంగూర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్ శివారులో ఉదయం 8:10 గంటలకు (స్థానిక సమయం) అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి.
ఈద్ వేడుకల కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో 112 మంది వరకు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు సెలంగోర్ డిప్యూటీ పోలీస్ చీఫ్ మొహమ్మద్ జైని అబు హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!