బీసీసీఐ: వెస్టిండీస్, సౌతాఫ్రికాతో భారత్ హోం సిరీస్!
- April 02, 2025
ముంబై: సీనియర్ పురుషుల జట్టు హోమ్ సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది.ఈ క్రమంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత దేశంలో పర్యటించనున్నాయి.అక్టోబర్ (2025)లో భారత జట్టు వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆడనుంది.ఆ తర్వాత నవంబర్ లో దక్షిణాఫ్రికాతో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనుందని బీసీసీఐ తెలిపింది.
వెస్టిండీస్ తో భారత్ షెడ్యూల్
అక్టోబర్ 2 నుంచి తొలి టెస్టు..–అహ్మదాబాద్
రెండో టెస్టు అక్టోబర్ 10 నుంచి మొదలవుతుంది–కోల్కతా.
సౌతాఫ్రికాతో టీమిండియా మ్యాచులు!
టెస్ట్ సిరీస్
నవంబర్–14-25 : మొదటి టెస్ట్ – న్యూఢిల్లీ
నవంబర్–22-25 : రెండవ టెస్ట్ – గౌహతి
వన్డే సిరీస్
నవంబర్–30-25 : మొదటి వన్డే – రాంచీ
డిసెంబర్–03-25 : రెండవ వన్డే – రాయ్పూర్
డిసెంబర్ 06-25 : మూడవ వన్డే – వైజాగ్
టీ20
డిసెంబర్ 09-25 : మొదటి టీ20 – కటక్
డిసెంబర్ 11-25 : రెండవ టీ20 – న్యూ చండీగఢ్
డిసెంబర్ 14-25 : 3వ టీ20 – ధర్మశాల
డిసెంబర్ 17-25 : 4వ టీ20 – లక్నో
డిసెంబర్ 19-25 : 5వ టీ20 – అహ్మదాబాద్
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







