పాక్ ప్రధానికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ
- July 06, 2016
ముస్లింల పర్వదినం రంజాన్ను పురస్కరించుకుని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశ ప్రధానికి.. మోదీ స్వయంగా ఫోన్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపినట్లు షరీఫ్ అధికారిక కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. షరీఫ్ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారని, ప్రకటనలో పేర్కొన్నారు. పాక్ ప్రధాని షరీఫ్కు ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా పాక్లో నేడు జాతీయ సెలవుదినం ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







