దుబాయ్ లో ఖైదీలకు Dh7.6 మిలియన్ల ఆర్థిక సహాయం..!!
- April 06, 2025
దుబాయ్: ఖైదీల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, 2024లో పురుష, స్త్రీ ఖైదీలకు Dh7.6 మిలియన్ల విలువైన మానవతా సహాయం అందించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ మర్వాన్ అబ్దుల్ కరీం జుల్ఫర్ మాట్లాడుతూ.. ఈ చొరవ దుబాయ్ పోలీసుల విస్తృత సంస్కరణ, పునరావాస వ్యూహాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ విధానం ఖైదీలు తమ జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడటం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారిని సిద్ధం చేస్తుందన్నారు. తమ ప్రయత్నాలకు నిరంతరం మద్దతు ఇచ్చే పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాములు, వ్యక్తిగత దాతలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







