దుబాయ్ లో ఖైదీలకు Dh7.6 మిలియన్ల ఆర్థిక సహాయం..!!
- April 06, 2025
దుబాయ్: ఖైదీల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, 2024లో పురుష, స్త్రీ ఖైదీలకు Dh7.6 మిలియన్ల విలువైన మానవతా సహాయం అందించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ మర్వాన్ అబ్దుల్ కరీం జుల్ఫర్ మాట్లాడుతూ.. ఈ చొరవ దుబాయ్ పోలీసుల విస్తృత సంస్కరణ, పునరావాస వ్యూహాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ విధానం ఖైదీలు తమ జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడటం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారిని సిద్ధం చేస్తుందన్నారు. తమ ప్రయత్నాలకు నిరంతరం మద్దతు ఇచ్చే పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాములు, వ్యక్తిగత దాతలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







