దుబాయ్ లో ఖైదీలకు Dh7.6 మిలియన్ల ఆర్థిక సహాయం..!!
- April 06, 2025
దుబాయ్: ఖైదీల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, 2024లో పురుష, స్త్రీ ఖైదీలకు Dh7.6 మిలియన్ల విలువైన మానవతా సహాయం అందించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ మర్వాన్ అబ్దుల్ కరీం జుల్ఫర్ మాట్లాడుతూ.. ఈ చొరవ దుబాయ్ పోలీసుల విస్తృత సంస్కరణ, పునరావాస వ్యూహాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ విధానం ఖైదీలు తమ జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడటం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారిని సిద్ధం చేస్తుందన్నారు. తమ ప్రయత్నాలకు నిరంతరం మద్దతు ఇచ్చే పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాములు, వ్యక్తిగత దాతలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







