ఖతార్లో ఆసియా మత్స్యకారులు అరెస్టు..!!
- April 06, 2025
దోహా, ఖతార్: నిషేధిత ఫిషింగ్ గేర్లను ఉపయోగిస్తున్న అనేక మంది ఆసియా మత్స్యకారులను అరెస్టు చేసినట్టు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానెల్లలో ఓ వీడియోను షేర్ చేసింది. చేపల నిల్వలను సంరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం లక్ష్యంగా సముద్ర ఫిషింగ్ చట్టాలను అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆయా చట్టాలను ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహాస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







