బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
- July 06, 2016
బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రంజాన్ ప్రార్థనల సమయంలో బంగ్లాదేశ్లోని కిశోర్గంజ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఓ కానిస్టేబుల్ ఉన్నారు. పేలుడులో మరో 12 మందికి గాయాలయ్యాయి. తాజా పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ను ప్రకటించింది. ఇటీవలే ఉగ్రవాదులు విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఢాకా రెస్టారెంట్ పై జరిపిన దాడిలో 20మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







