కువైట్లో 3.2 తీవ్రతతో భూకంపం నమోదు..!!
- April 08, 2025
కువైట్: నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ కువైట్ నైరుతి దిశలో మనాకీష్ ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:45 గంటలకు భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందన KISR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం







