కువైట్ ఈశాన్యంలో 2.6 తీవ్రతతో భూకంపం..!!
- April 15, 2025
కువైట్: కువైట్ ఈశాన్యంలో రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) కు అనుబంధంగా పనిచేసే కువైట్ నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:29 గంటలకు భూగర్భంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని KISR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







