కువైట్ ఈశాన్యంలో 2.6 తీవ్రతతో భూకంపం..!!
- April 15, 2025
కువైట్: కువైట్ ఈశాన్యంలో రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) కు అనుబంధంగా పనిచేసే కువైట్ నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:29 గంటలకు భూగర్భంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని KISR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









