కువైట్ ఈశాన్యంలో 2.6 తీవ్రతతో భూకంపం..!!
- April 15, 2025
కువైట్: కువైట్ ఈశాన్యంలో రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) కు అనుబంధంగా పనిచేసే కువైట్ నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:29 గంటలకు భూగర్భంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని KISR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష