ఏపీ: విద్యార్థులకు గుడ్న్యూస్..
- April 22, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యార్థులకు గుడ్న్యూస్.ఈ సారి 48 రోజులు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. అన్ని స్కూళ్లకు బుధవారం ఈ ఏడాది చివరి పని దినం కానుంది.
వేసవి సెలవుల్లో ఇలా గడపండి
సమ్మర్ హాలీడేస్లో పాఠశాల పిల్లలు సమయాన్ని సరదాగానూ గడపాలి, అలాగే, మీ నాలెడ్జ్ను పెంచుకునేలానూ గడపాలి. ఇందుకోసం తల్లిదండ్రులు ఓ ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది. చదువులో పిల్లల అభిరుచి పెంచేందుకు కథలు, బాల పత్రికలు, కార్టూన్ బుక్స్ చదివించాలి.
స్థానిక గ్రంథాలయాల వద్దకు పిల్లలను తీసుకెళ్లాలి. కొత్త పదాలు నేర్చుకోవడం, కథలు రాయడం వంటిని నేర్చుకునేలా చేయాలి. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, క్రాఫ్ట్ పనులు వంటివి నేర్పించవచ్చు. పజిల్స్, సుడోకు, చెస్ వంటిని మీ పిల్లల తెలివితేటలను, సమయస్ఫూర్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









