అల్ హజియత్ అగ్నిప్రమాదంలో విషాదం..తల్లి, కొడుకు మృతి..!!
- April 23, 2025
మనామా: అల్ హజియత్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సంభవించిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాల్కనీ నుండి పడి 30 ఏళ్ల ప్రత్యేక అవసరాలు గల వ్యక్తి, అతని 48 ఏళ్ల తల్లి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది అంతస్తుల నివాస భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు. పొగ పీల్చడం వల్ల ఒక అస్వస్థతకు గురైన పిల్లవాడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!