350 గృహా సముదాయాలకు మురుగు వ్యవస్థ అనుసంధానం
- July 07, 2016
మనామా : సదాద్ లో 1038 మురుగునీటి వ్యవస్థ పధకం పనులను 350 గృహాలకు అనుసంధానం చేసే లక్ష్యంతో లో ప్రారంభించినట్లు పనుల మంత్రిత్వ శాఖ వద్ద వైద్య ఇంజినీరింగ్ మంత్రిత్వ వ్యవస్థ సహాయక కార్యదర్శి ,పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక ఇంజినీర్ అస్మా మురాద్ పేర్కొన్నారు. .
మురాద్ ప్రాజెక్ట్ ప్రధాన కనెక్షన్లు 7.5 కిలోమీటర్లు మరియు ఉప కనెక్షన్ల 3.45 కిలోమీటర్లు దూరం విస్తరించి ఉంటుందని ఆయన వివరించారు. దాదాపు 560 తనిఖీ గదులను ఏర్పాటు చేసి 1038 విభాగంలోని నివాసితులకు ఈ వ్యవస్థ ద్వారా అనుసందానాన్ని నిర్మిస్తారు. 831.814 బీడీ వ్యయం గల ఈ ప్రాజెక్ట్హ ని బాహీరేన్ పైప్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







