అబ్బాసియా అపార్ట్మెంట్లో భారతీయ జంట మృతి..!!
- May 02, 2025
కువైట్: అబ్బాసియాలోని వారి అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున ఒక భారతీయ జంట మృతి చెంది కనిపించారు. మృతులను సూరజ్, బిన్సీగా గుర్తించారు. ఇద్దరూ కేరళలోని ఎర్నాకుళానికి చెందినవారు. సూరజ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. బిన్సీ రక్షణ మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వారు ఇటీవల కువైట్కు తిరిగి రాకముందు తమ ఇద్దరు పిల్లలను భారతదేశానికి పంపారని కూడా తెలిసింది. ఈ సంఘటనపై ప్రస్తుతం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు కువైట్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









