ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చలు వాయిదా..!!
- May 03, 2025
మస్కట్: ఇరాన్-అమెరికా మధ్య జరగాల్సి అణు చర్చలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు చర్చలకు మీడియేటర్ గా ఉన్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది తెలిపారు. ఈ వారంలో జరగాల్సిన తాజా రౌండ్ "లాజిస్టికల్ కారణాల వల్ల" తరువాతి తేదీకి వాయిదా పడిందని సామాజిక వేదిక Xలో తెలిపారు. "లాజిస్టికల్ కారణాల వల్ల, మే 3వ తేదీ శనివారం జరగాల్సిన యూఎస్-ఇరాన్ సమావేశాన్ని మేము తిరిగి షెడ్యూల్ చేస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు. ఇరుపక్షాలతో సంప్రదించి కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. తాజాగా (శనివారం) చర్చలు రోమ్లో జరగాల్సి ఉంది. అయితే, బుధవారం పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ను ఎన్నుకోవడానికి వాటికన్ త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









