యూఏఈకి అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రపంచ కోర్టు..!!
- May 06, 2025
యూఏఈ: డార్ఫర్ జోక్యంపై యూఏఈకి వ్యతిరేకంగా సూడాన్ దాఖలు చేసిన జాతి నిర్మూలన కేసును ప్రపంచ కోర్టు కొట్టివేసిందని ICJ సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై తీర్పు చెప్పే అధికారం తమకు లేదని చెబుతూ, కేసును కొట్టివేసినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది.
అధికార పరిధి లేకపోవడం వల్ల కేసును కొట్టివేయాలన్న ICJ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యూఏఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం ఆధారంగా, కేసును కోర్టు రిజిస్ట్రీ నుండి తొలగిస్తారు. సంబంధిత అన్ని చర్యలు అధికారికంగా ముగుస్తాయి.
2023 నుండి సూడాన్ సైన్యంతో పోరాడుతున్న పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కు ఆయుధాలను సరఫరా చేస్తోందని వాదిస్తూ, హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సూడాన్ యూఏఈపై కేసు దాఖలు చేసింది. కాగా, తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను యూఏఈ ఖండించింది. వేలాది మందిని బలిగొన్న యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల నుండి దృష్టి మరల్చే "రాజకీయ నాటకం"గా సూడాన్ కేసును తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!