భారత్-పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: చైనా
- May 07, 2025
చైనా: ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్లతో తమకు సరిహద్దులు ఉన్న నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య శాంతి నిలవాలని ఆకాంక్షించారు. దాడులు జరగడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లో నిబంధనలతో కూడిన ఓ ఒప్పందంతో సహకార పద్ధతిలో ముందుకు సాగాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







