భారత్-పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: చైనా
- May 07, 2025
చైనా: ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్లతో తమకు సరిహద్దులు ఉన్న నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య శాంతి నిలవాలని ఆకాంక్షించారు. దాడులు జరగడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లో నిబంధనలతో కూడిన ఓ ఒప్పందంతో సహకార పద్ధతిలో ముందుకు సాగాలని సూచించారు.
తాజా వార్తలు
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు









