భారత్-పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: చైనా
- May 07, 2025
చైనా: ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్లతో తమకు సరిహద్దులు ఉన్న నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య శాంతి నిలవాలని ఆకాంక్షించారు. దాడులు జరగడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లో నిబంధనలతో కూడిన ఓ ఒప్పందంతో సహకార పద్ధతిలో ముందుకు సాగాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!