భారత్-పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: చైనా
- May 07, 2025
చైనా: ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్లతో తమకు సరిహద్దులు ఉన్న నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య శాంతి నిలవాలని ఆకాంక్షించారు. దాడులు జరగడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లో నిబంధనలతో కూడిన ఓ ఒప్పందంతో సహకార పద్ధతిలో ముందుకు సాగాలని సూచించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







