దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- March 01, 2026
దుబాయ్: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం దుబాయ్లో మరియు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రారంభం కాగానే బంగారం మరియు వెండి ధరలు ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే, గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయాలు అధిక చమురు ధరలకు కారణం అవుతుందని, వడ్డీ రేటు కోతలపై అమెరికా నిర్ణయాన్ని క్లిష్టం చేస్తాయని, ఇది బంగారానికి అదనపు మద్దతును అందిస్తుందని విశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









