దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- March 01, 2026
దుబాయ్: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం దుబాయ్లో మరియు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రారంభం కాగానే బంగారం మరియు వెండి ధరలు ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే, గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయాలు అధిక చమురు ధరలకు కారణం అవుతుందని, వడ్డీ రేటు కోతలపై అమెరికా నిర్ణయాన్ని క్లిష్టం చేస్తాయని, ఇది బంగారానికి అదనపు మద్దతును అందిస్తుందని విశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









