విమానాల సస్పెన్షన్ను పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- May 11, 2025
దోహా, ఖతార్: ఇండియా-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న క్రాస్-బోర్డర్ ఉద్రిక్తతల కారణంగా ఇండియాలోని అనేక గమ్యస్థానాలతోపాటు పాకిస్తాన్ కు విమానాల తాత్కాలిక సస్పెన్షన్ను ఖతార్ ఎయిర్వేస్ పొడిగించింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్లలో ఒక ప్రకటన విడుదల చేసింది.
భారతదేశంలోని అమృత్సర్ (ATQ) లకు షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, మే 15 ఉదయం 5:29 గంటల వరకు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 32 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఇండియా విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









