విమానాల సస్పెన్షన్ను పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- May 11, 2025
దోహా, ఖతార్: ఇండియా-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న క్రాస్-బోర్డర్ ఉద్రిక్తతల కారణంగా ఇండియాలోని అనేక గమ్యస్థానాలతోపాటు పాకిస్తాన్ కు విమానాల తాత్కాలిక సస్పెన్షన్ను ఖతార్ ఎయిర్వేస్ పొడిగించింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్లలో ఒక ప్రకటన విడుదల చేసింది.
భారతదేశంలోని అమృత్సర్ (ATQ) లకు షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, మే 15 ఉదయం 5:29 గంటల వరకు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 32 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఇండియా విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







