ప్రధాని సమ్మిట్కు యూఏఈ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
- July 10, 2016
భారత ప్రధాని నరేంద్రమోడీ కెన్యా పర్యటనలో భాగంగా కెన్యా-ఇండియా బిజినెస్ సమ్మిట్ సోమవారం నైరోబీలో జరగనుంది. ఈ సమ్మిట్కు ఇండియన్ హై కమిషన్ కెన్యా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం మేరకు యూఏఈలోని తెలంగాణ పారిశ్రామిక వేత్తలైన కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన యేలిశెట్టి శ్రీనివాస్శర్మ, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన చక్రధర్రావు ప్రధాని సదస్సుకు హాజరై ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్షంగా విననున్నారు. అంతేకాకుండా భారతదేశంలోని వివిధ రకాల ఉత్పత్తులను ఆఫ్రికా దేశంలోని వివిధ కంపెనీల తో ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







