నేషనల్ మైక్రోసాఫ్ట్ ఛాంపియన్షిప్లో మెరిసిన భారత విద్యార్థులు..!!
- May 18, 2025
కువైట్: కువైట్లో జరిగిన నేషనల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఛాంపియన్షిప్లో భారత విద్యార్థులు మెరిశారు. ఈ ఛాంపియన్షిప్ను కువైట్లో తొలిసారిగా గల్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (GUST) నిర్వహించింది. దీనితో కువైట్లోని విద్యార్థులు అమెరికాలో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్లో కువైట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఖైతాన్ బ్రాంచ్ నుండి నలుగురు విద్యార్థులు టాప్ 10 పాల్గొనేవారిలో స్థానం పొందారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









