నేషనల్ మైక్రోసాఫ్ట్ ఛాంపియన్షిప్లో మెరిసిన భారత విద్యార్థులు..!!
- May 18, 2025
కువైట్: కువైట్లో జరిగిన నేషనల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఛాంపియన్షిప్లో భారత విద్యార్థులు మెరిశారు. ఈ ఛాంపియన్షిప్ను కువైట్లో తొలిసారిగా గల్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (GUST) నిర్వహించింది. దీనితో కువైట్లోని విద్యార్థులు అమెరికాలో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్లో కువైట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఖైతాన్ బ్రాంచ్ నుండి నలుగురు విద్యార్థులు టాప్ 10 పాల్గొనేవారిలో స్థానం పొందారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







