యూఏఈలో 23 కంపెనీలకు Dh610,000 జరిమానా..!!

- May 27, 2025 , by Maagulf
యూఏఈలో 23 కంపెనీలకు Dh610,000 జరిమానా..!!

యూఏఈ: ట్యాక్స్ రిపోర్టింగ్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ADGM ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ (FSRA)..  23 కంపెనీలకు Dh610,000 జరిమానాను ప్రకటించింది. ఆయా సంస్థలు కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2017 /లేదా ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ రెగ్యులేషన్స్ 2022 కింద కంపెనీలకు జరిమానా విధించినట్లు తెలిపింది.  FSRA సీఈఓ ఇమ్మాన్యుయేల్ గివానాకిస్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆర్థిక పారదర్శకతకు యూఏఈ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అన్ని కంపెనీలు ట్యాక్స్ సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com