ధోఫర్లో తప్పిపోయిన సిటిజన్ కోసం సెర్చ్ ఆపరేషన్..!!
- May 30, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని బీచ్లో తప్పిపోయిన పౌరుడి కోసం ఒమన్ సుల్తానేట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ వ్యక్తి , అతని సోదరుడు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ అలల కారణంగా బోల్తా పడటంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), స్థానిక నివాసితులు ఈత కొట్టి సురక్షితంగా బయటకు వచ్చారు. అతని సోదరుడు తఖా ఆసుపత్రిలో వైద్య సంరక్షణలో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తిని వీలైనంత త్వరగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







