ధోఫర్లో తప్పిపోయిన సిటిజన్ కోసం సెర్చ్ ఆపరేషన్..!!
- May 30, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని బీచ్లో తప్పిపోయిన పౌరుడి కోసం ఒమన్ సుల్తానేట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ వ్యక్తి , అతని సోదరుడు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ అలల కారణంగా బోల్తా పడటంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), స్థానిక నివాసితులు ఈత కొట్టి సురక్షితంగా బయటకు వచ్చారు. అతని సోదరుడు తఖా ఆసుపత్రిలో వైద్య సంరక్షణలో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తిని వీలైనంత త్వరగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









