ధోఫర్లో తప్పిపోయిన సిటిజన్ కోసం సెర్చ్ ఆపరేషన్..!!
- May 30, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని బీచ్లో తప్పిపోయిన పౌరుడి కోసం ఒమన్ సుల్తానేట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ వ్యక్తి , అతని సోదరుడు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ అలల కారణంగా బోల్తా పడటంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), స్థానిక నివాసితులు ఈత కొట్టి సురక్షితంగా బయటకు వచ్చారు. అతని సోదరుడు తఖా ఆసుపత్రిలో వైద్య సంరక్షణలో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తిని వీలైనంత త్వరగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!







