ఒమన్-రష్యా వీసా మినహాయింపు ఒప్పందానికి ఆమోదం..!!
- June 05, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ రెండు రాయల్ డిక్రీలను జారీ చేశారు. ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం, రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం మధ్య వీసాల పరస్పర మినహాయింపుపై ఒక ఒప్పందాన్ని ఆమోదించారు.(రాయల్ డిక్రీ నెం. 53/2025 ) ఇది 22 ఏప్రిల్ 2025న మాస్కోలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రాయల్ డిక్రీ అధికారిక గెజిట్లో ప్రచురించబడుతుందని, దాని జారీ తేదీ నుండి అమలు చేయబడుతుందని చెలిపారు.
అదే విధంగా "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ"ని రద్దు చేశారు.(రాయల్ డిక్రీ నెం. 52/2025)
ఆర్టికల్ (1) ప్రకారం "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" రద్దు చేశారు. "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ చేస్తారు. ఉద్యోగులు వారి సంబంధిత ఆర్థిక గ్రేడ్లతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ అవుతుంది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









