ఒమన్-రష్యా వీసా మినహాయింపు ఒప్పందానికి ఆమోదం..!!
- June 05, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ రెండు రాయల్ డిక్రీలను జారీ చేశారు. ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం, రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం మధ్య వీసాల పరస్పర మినహాయింపుపై ఒక ఒప్పందాన్ని ఆమోదించారు.(రాయల్ డిక్రీ నెం. 53/2025 ) ఇది 22 ఏప్రిల్ 2025న మాస్కోలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రాయల్ డిక్రీ అధికారిక గెజిట్లో ప్రచురించబడుతుందని, దాని జారీ తేదీ నుండి అమలు చేయబడుతుందని చెలిపారు.
అదే విధంగా "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ"ని రద్దు చేశారు.(రాయల్ డిక్రీ నెం. 52/2025)
ఆర్టికల్ (1) ప్రకారం "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" రద్దు చేశారు. "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ చేస్తారు. ఉద్యోగులు వారి సంబంధిత ఆర్థిక గ్రేడ్లతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ అవుతుంది.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







