ఒమన్-రష్యా వీసా మినహాయింపు ఒప్పందానికి ఆమోదం..!!
- June 05, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ రెండు రాయల్ డిక్రీలను జారీ చేశారు. ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం, రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం మధ్య వీసాల పరస్పర మినహాయింపుపై ఒక ఒప్పందాన్ని ఆమోదించారు.(రాయల్ డిక్రీ నెం. 53/2025 ) ఇది 22 ఏప్రిల్ 2025న మాస్కోలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రాయల్ డిక్రీ అధికారిక గెజిట్లో ప్రచురించబడుతుందని, దాని జారీ తేదీ నుండి అమలు చేయబడుతుందని చెలిపారు.
అదే విధంగా "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ"ని రద్దు చేశారు.(రాయల్ డిక్రీ నెం. 52/2025)
ఆర్టికల్ (1) ప్రకారం "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" రద్దు చేశారు. "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ చేస్తారు. ఉద్యోగులు వారి సంబంధిత ఆర్థిక గ్రేడ్లతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ అవుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







