ఓల్డ్ దోహా పోర్టులో 4 రోజులపాటు మారిటైమ్ ఉత్సవాలు..!!
- June 05, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా ఓడరేవు ఈ ఈద్ అల్-అధా వేడుకలకు సిద్ధమవుతోంది. జూన్ 6 నుండి జూన్ 9 వరకు, నాలుగు రోజుల సముద్ర ప్రదర్శనలు, ఖతార్ సముద్రయాన వారసత్వాన్ని తెలిపేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతి సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు, ఖతార్ ఓడరేవు సందర్శకులను ఆకట్టుకోనుంది. ఎత్తైన స్టిల్ట్ వాకర్లు, నడిచే చెట్లు, రోలర్-స్కేటింగ్ పాత్రలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. "ఓల్డ్ దోహా పోర్టులో ఈద్ అల్ అధా ఉత్సవాలు ప్రజలను సముద్రంతో అనుసంధానిస్తాయి" అని ఓల్డ్ దోహా పోర్ట్ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









