ఓల్డ్ దోహా పోర్టులో 4 రోజులపాటు మారిటైమ్ ఉత్సవాలు..!!
- June 05, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా ఓడరేవు ఈ ఈద్ అల్-అధా వేడుకలకు సిద్ధమవుతోంది. జూన్ 6 నుండి జూన్ 9 వరకు, నాలుగు రోజుల సముద్ర ప్రదర్శనలు, ఖతార్ సముద్రయాన వారసత్వాన్ని తెలిపేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతి సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు, ఖతార్ ఓడరేవు సందర్శకులను ఆకట్టుకోనుంది. ఎత్తైన స్టిల్ట్ వాకర్లు, నడిచే చెట్లు, రోలర్-స్కేటింగ్ పాత్రలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. "ఓల్డ్ దోహా పోర్టులో ఈద్ అల్ అధా ఉత్సవాలు ప్రజలను సముద్రంతో అనుసంధానిస్తాయి" అని ఓల్డ్ దోహా పోర్ట్ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







