ఓల్డ్ దోహా పోర్టులో 4 రోజులపాటు మారిటైమ్ ఉత్సవాలు..!!
- June 05, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా ఓడరేవు ఈ ఈద్ అల్-అధా వేడుకలకు సిద్ధమవుతోంది. జూన్ 6 నుండి జూన్ 9 వరకు, నాలుగు రోజుల సముద్ర ప్రదర్శనలు, ఖతార్ సముద్రయాన వారసత్వాన్ని తెలిపేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతి సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు, ఖతార్ ఓడరేవు సందర్శకులను ఆకట్టుకోనుంది. ఎత్తైన స్టిల్ట్ వాకర్లు, నడిచే చెట్లు, రోలర్-స్కేటింగ్ పాత్రలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. "ఓల్డ్ దోహా పోర్టులో ఈద్ అల్ అధా ఉత్సవాలు ప్రజలను సముద్రంతో అనుసంధానిస్తాయి" అని ఓల్డ్ దోహా పోర్ట్ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు.
తాజా వార్తలు
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!







