తెలంగాణ: ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్
- June 06, 2025
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పదిహేను రోజులకు ఒక సారి ఈ సమావేశాలు జరుగు తాయి. మొదటి, మూడో శనివారం తప్పనిసరిగా మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించను న్నారు. విధానపరమైన నిర్ణయాలపై ఆలస్యం జరగకుండా ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు మూడు నెలలకు ఒక సారి కేబినెట్ సమావేశాలు నిర్వ హిస్తున్నారు. పక్ష రోజులకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశాల్లో గ్రౌండ్ రిపోర్ట్ పై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలును సమీ క్షించడంతోపాటు అభివృద్ధి అంశాలపైనా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!