తెలంగాణ: ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్
- June 06, 2025
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పదిహేను రోజులకు ఒక సారి ఈ సమావేశాలు జరుగు తాయి. మొదటి, మూడో శనివారం తప్పనిసరిగా మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించను న్నారు. విధానపరమైన నిర్ణయాలపై ఆలస్యం జరగకుండా ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు మూడు నెలలకు ఒక సారి కేబినెట్ సమావేశాలు నిర్వ హిస్తున్నారు. పక్ష రోజులకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశాల్లో గ్రౌండ్ రిపోర్ట్ పై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలును సమీ క్షించడంతోపాటు అభివృద్ధి అంశాలపైనా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









