తెలంగాణ: ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్
- June 06, 2025
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పదిహేను రోజులకు ఒక సారి ఈ సమావేశాలు జరుగు తాయి. మొదటి, మూడో శనివారం తప్పనిసరిగా మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించను న్నారు. విధానపరమైన నిర్ణయాలపై ఆలస్యం జరగకుండా ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు మూడు నెలలకు ఒక సారి కేబినెట్ సమావేశాలు నిర్వ హిస్తున్నారు. పక్ష రోజులకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశాల్లో గ్రౌండ్ రిపోర్ట్ పై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలును సమీ క్షించడంతోపాటు అభివృద్ధి అంశాలపైనా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









