హజ్ మిషన్..420,000 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం..!!
- June 11, 2025
మక్కా: 1446 హిజ్ హజ్ సీజన్లో యాత్రికులకు సేవ చేయడానికి సహకరించిన 420,000 మందికి సుప్రీం హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు వారికి తవక్కల్నా యాప్ ద్వారా డిజిటల్ ప్రశంసా పత్రాలను జారీ చేసింది. సుప్రీం హజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఖలీద్ అల్-సైఖాన్ మాట్లాడుతూ.. హజ్ మిషన్లో మొత్తం 420,070 మంది పాల్గొన్నవారిని తస్రీహ్ ప్లాట్ఫామ్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఈ చొరవ సుప్రీం హజ్ కమిటీ పర్యవేక్షించే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విజయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.హజ్ కార్మికుల అంకితభావాన్ని గుర్తించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించి ఈ రకమైన చొరవ ఇదే మొదటిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







