హజ్ మిషన్..420,000 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం..!!
- June 11, 2025
మక్కా: 1446 హిజ్ హజ్ సీజన్లో యాత్రికులకు సేవ చేయడానికి సహకరించిన 420,000 మందికి సుప్రీం హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు వారికి తవక్కల్నా యాప్ ద్వారా డిజిటల్ ప్రశంసా పత్రాలను జారీ చేసింది. సుప్రీం హజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఖలీద్ అల్-సైఖాన్ మాట్లాడుతూ.. హజ్ మిషన్లో మొత్తం 420,070 మంది పాల్గొన్నవారిని తస్రీహ్ ప్లాట్ఫామ్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఈ చొరవ సుప్రీం హజ్ కమిటీ పర్యవేక్షించే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విజయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.హజ్ కార్మికుల అంకితభావాన్ని గుర్తించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించి ఈ రకమైన చొరవ ఇదే మొదటిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









