హజ్ మిషన్..420,000 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం..!!
- June 11, 2025
మక్కా: 1446 హిజ్ హజ్ సీజన్లో యాత్రికులకు సేవ చేయడానికి సహకరించిన 420,000 మందికి సుప్రీం హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు వారికి తవక్కల్నా యాప్ ద్వారా డిజిటల్ ప్రశంసా పత్రాలను జారీ చేసింది. సుప్రీం హజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఖలీద్ అల్-సైఖాన్ మాట్లాడుతూ.. హజ్ మిషన్లో మొత్తం 420,070 మంది పాల్గొన్నవారిని తస్రీహ్ ప్లాట్ఫామ్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఈ చొరవ సుప్రీం హజ్ కమిటీ పర్యవేక్షించే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విజయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.హజ్ కార్మికుల అంకితభావాన్ని గుర్తించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించి ఈ రకమైన చొరవ ఇదే మొదటిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







