హజ్.. 234 మిలియన్లకు పైగా ఫుడ్, కామడిటిస్ పంపిణీ..!!
- June 11, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ సందర్భంగా యాత్రికులకు 234 మిలియన్లకు పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబడినట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సామాగ్రిని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పంపిణీ చేసిన వాటిల్లో అత్యధికంగా జ్యూస్లు, కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, బాటిల్ వాటర్, బేక్డ్ గూడ్స్, టిన్ ఫుడ్స్, ఇతర ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించింది. అదే సమయంలో వాణిజ్య సంస్థలు, రిటైల్ పాయింట్లు, స్టాల్స్పై మంత్రిత్వశాఖలోని పర్యవేక్షక అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు అవసరమైన వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న పలు దుకాణాలు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్