అత్యవసర ప్రణాళికను అమలు చేసిన కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- June 14, 2025
కువైట్: కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రణాళికను అమలు చేసింది. విద్యా మంత్రి జలాల్ అల్-తబ్తాబే మంత్రిత్వ శాఖ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, విద్యకు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి అత్యవసర ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థుల భద్రత దృష్ట్యా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాపిడ్ ఇంటర్వెన్షన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, 90 షెల్టర్లు ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







