అత్యవసర ప్రణాళికను అమలు చేసిన కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- June 14, 2025
కువైట్: కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రణాళికను అమలు చేసింది. విద్యా మంత్రి జలాల్ అల్-తబ్తాబే మంత్రిత్వ శాఖ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, విద్యకు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి అత్యవసర ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థుల భద్రత దృష్ట్యా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాపిడ్ ఇంటర్వెన్షన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, 90 షెల్టర్లు ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!