ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ట్రంప్ చర్చలు..!!
- June 14, 2025
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలను, ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక కార్యకలాపాలపై చర్చించారు. ఇద్దరు నాయకులు సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించడం ప్రాముఖ్యతను తెలియజెప్పారు. దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యం అంతటా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర ఉమ్మడి ప్రయత్నాల ప్రాముఖ్యతను క్రౌన్ ప్రిన్స్, అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









