ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ట్రంప్ చర్చలు..!!
- June 14, 2025
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలను, ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక కార్యకలాపాలపై చర్చించారు. ఇద్దరు నాయకులు సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించడం ప్రాముఖ్యతను తెలియజెప్పారు. దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యం అంతటా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర ఉమ్మడి ప్రయత్నాల ప్రాముఖ్యతను క్రౌన్ ప్రిన్స్, అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









