ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ట్రంప్ చర్చలు..!!
- June 14, 2025
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలను, ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక కార్యకలాపాలపై చర్చించారు. ఇద్దరు నాయకులు సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించడం ప్రాముఖ్యతను తెలియజెప్పారు. దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యం అంతటా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర ఉమ్మడి ప్రయత్నాల ప్రాముఖ్యతను క్రౌన్ ప్రిన్స్, అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







