ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ట్రంప్ చర్చలు..!!
- June 14, 2025
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలను, ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక కార్యకలాపాలపై చర్చించారు. ఇద్దరు నాయకులు సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించడం ప్రాముఖ్యతను తెలియజెప్పారు. దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యం అంతటా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర ఉమ్మడి ప్రయత్నాల ప్రాముఖ్యతను క్రౌన్ ప్రిన్స్, అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!