ఇజ్రాయెల్-ఇరాన్ వార్: తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ పిలుపు..!!
- June 18, 2025
లండన్: ఇజ్రాయెల్ -ఇరాన్ వార్ పై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కీలక ప్రకటన చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరించారు. తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. "రాజకీయ, దౌత్య పరిష్కారాలకు ప్రత్యామ్నాయం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి , భద్రతా మండలి జోక్యం చేసుకుని పెరుగుతున్న హింసను ఆపాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం వాటి సరిహద్దులను దాటి విస్తరించే అవకాశం ఉందని, ఇది మరింత తీవ్ర నష్టాని దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. "రెండు పార్టీలను ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందేలా, శత్రుత్వాలను అంతం చేయడానికి పరిస్థితి తీవ్రమైన పరిణామాలకు దారితీయకుండా నిరోధించడానికి దౌత్యపరమైన విధానం అత్యవసరం అని యూఏఈ విశ్వసిస్తోంది." అని ఆయన అన్నారు. సంఘర్షణలను ఆపేందుకు అంతర్జాతీయ దౌత్యం అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









