ఇజ్రాయెల్-ఇరాన్ వార్: తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ పిలుపు..!!
- June 18, 2025
లండన్: ఇజ్రాయెల్ -ఇరాన్ వార్ పై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కీలక ప్రకటన చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరించారు. తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. "రాజకీయ, దౌత్య పరిష్కారాలకు ప్రత్యామ్నాయం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి , భద్రతా మండలి జోక్యం చేసుకుని పెరుగుతున్న హింసను ఆపాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం వాటి సరిహద్దులను దాటి విస్తరించే అవకాశం ఉందని, ఇది మరింత తీవ్ర నష్టాని దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. "రెండు పార్టీలను ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందేలా, శత్రుత్వాలను అంతం చేయడానికి పరిస్థితి తీవ్రమైన పరిణామాలకు దారితీయకుండా నిరోధించడానికి దౌత్యపరమైన విధానం అత్యవసరం అని యూఏఈ విశ్వసిస్తోంది." అని ఆయన అన్నారు. సంఘర్షణలను ఆపేందుకు అంతర్జాతీయ దౌత్యం అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







