ఆసుపత్రి పరికరాలు వేలం.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..!!
- June 25, 2025
యూఏఈ: దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సంచలన తీర్పు వెలువరించింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి బకాయిలను చెల్లించడానికి సిటీ వాక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వైద్య పరికరాలను వేలం వేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పును అనుసరించి.. జూలై 8న ఎమిరేట్స్ ఆక్షన్ తన రాస్ అల్ ఖోర్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
కొనుగోలుదారులు వేలం సంస్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా బిడ్ చేయవచ్చని తెలిపింది. అనేక మంది ఆసుపత్రి సిబ్బంది ఈ కేసును దాఖలు చేశారు. సుమారు Dh3.07 మిలియన్ల వరకు జీతాల బకాయిలను వేలం ద్వారా వచ్చిన సొమ్ముతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆసుపత్రి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









