ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- January 19, 2026
యూఏఈ: ఎతిహాద్ అరీనాలో జరిగిన టౌన్ హాల్లో బుర్జీల్ చైర్మన్, సీఈఓ డాక్టర్ షంషీర్ వాయాలిల్ 15 మిలియన్ల దిర్హామ్లతో రికగ్నిషన్ ఫండ్ ను ప్రకటించారు. ఇది వేలాది మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు గుర్తింపు తీసుకురానుంది. ఈ సమావేశంలో 8,500 మందికి పైగా ఫ్రంట్లైన్ సిబ్బంది, వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యూఏఈలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బుర్జీల్ ప్రౌడ్ మెంబర్షిప్ ను నిర్ధారిస్తూ SMS, నోటిఫికేషన్లు రావడం ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 10 వేల మంది ఫ్రంట్లైన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









