ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- January 19, 2026
యూఏఈ: ఎతిహాద్ అరీనాలో జరిగిన టౌన్ హాల్లో బుర్జీల్ చైర్మన్, సీఈఓ డాక్టర్ షంషీర్ వాయాలిల్ 15 మిలియన్ల దిర్హామ్లతో రికగ్నిషన్ ఫండ్ ను ప్రకటించారు. ఇది వేలాది మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు గుర్తింపు తీసుకురానుంది. ఈ సమావేశంలో 8,500 మందికి పైగా ఫ్రంట్లైన్ సిబ్బంది, వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యూఏఈలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బుర్జీల్ ప్రౌడ్ మెంబర్షిప్ ను నిర్ధారిస్తూ SMS, నోటిఫికేషన్లు రావడం ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 10 వేల మంది ఫ్రంట్లైన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









