ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- January 19, 2026
యూఏఈ: ఎతిహాద్ అరీనాలో జరిగిన టౌన్ హాల్లో బుర్జీల్ చైర్మన్, సీఈఓ డాక్టర్ షంషీర్ వాయాలిల్ 15 మిలియన్ల దిర్హామ్లతో రికగ్నిషన్ ఫండ్ ను ప్రకటించారు. ఇది వేలాది మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు గుర్తింపు తీసుకురానుంది. ఈ సమావేశంలో 8,500 మందికి పైగా ఫ్రంట్లైన్ సిబ్బంది, వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యూఏఈలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బుర్జీల్ ప్రౌడ్ మెంబర్షిప్ ను నిర్ధారిస్తూ SMS, నోటిఫికేషన్లు రావడం ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 10 వేల మంది ఫ్రంట్లైన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









