చట్టాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం..239 మంది అరెస్టు..!!
- June 27, 2025
కువైట్ః రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. పెద్ద ఎత్తున భద్రతా ఆపరేషన్లో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని గవర్నరేట్లలో ఇంటెన్సివ్ ఫీల్డ్ క్యాంపెయిన్లను నిర్వహించింది.మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు.. మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 239 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, అరెస్టు చేసిన వారిని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







