శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్ కస్టమ్స్ అధికారులు
- July 14, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎమిరేట్ విమానంలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు తల్లీకొడుకులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ విమానం నుంచి దిగిన ప్రయాణికులను ప్రత్యేకంగా తనిఖీ చేయగా.. తల్లీకొడుకులు లో దుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం కిలోన్నర ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడినవారు కెన్యా దేశస్థులని.. తల్లీ కొడుకులుపైగా కెన్యా జాతీయులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం ఇదే ప్రప్రథమమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









