శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్ కస్టమ్స్ అధికారులు
- July 14, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎమిరేట్ విమానంలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు తల్లీకొడుకులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ విమానం నుంచి దిగిన ప్రయాణికులను ప్రత్యేకంగా తనిఖీ చేయగా.. తల్లీకొడుకులు లో దుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం కిలోన్నర ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడినవారు కెన్యా దేశస్థులని.. తల్లీ కొడుకులుపైగా కెన్యా జాతీయులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం ఇదే ప్రప్రథమమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







