తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' ఆవిష్కరణ
- July 14, 2016
ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సర్వమంగళగౌరి రచించారు. ఫిల్మ్ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, రాళ్లపల్లి తదితరులు మాట్లాడారు.
_1468527222.jpg)
_1468527222.jpg)
_1468527256.jpg)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









