తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' ఆవిష్కరణ

- July 14, 2016 , by Maagulf

ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సర్వమంగళగౌరి రచించారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి పుట్టినరోజు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, రాళ్లపల్లి తదితరులు మాట్లాడారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com