తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' ఆవిష్కరణ
- July 14, 2016
ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సర్వమంగళగౌరి రచించారు. ఫిల్మ్ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, రాళ్లపల్లి తదితరులు మాట్లాడారు.
_1468527222.jpg)
_1468527222.jpg)
_1468527256.jpg)
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







