HCA స్కాం: నిందితులకు రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు
- July 10, 2025
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టిక్కెట్ల అక్రమాల కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులకు మేడ్చెల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడి వాదనలను పరిశీలించిన కోర్టు, నిందితులను జ్యుడీషియల్ కస్టడీలోకి పంపుతూ తీర్పు వెలువరించింది. కొద్ది సేపట్లో వీరిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్ల అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు తర్వాత CID అధికారులు జగన్మోహన్ రావు తదితరులను అరెస్ట్ చేశారు. కేసు సంబంధించిన మిగతా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









