HCA స్కాం: నిందితులకు రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు
- July 10, 2025
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టిక్కెట్ల అక్రమాల కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులకు మేడ్చెల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడి వాదనలను పరిశీలించిన కోర్టు, నిందితులను జ్యుడీషియల్ కస్టడీలోకి పంపుతూ తీర్పు వెలువరించింది. కొద్ది సేపట్లో వీరిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్ల అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు తర్వాత CID అధికారులు జగన్మోహన్ రావు తదితరులను అరెస్ట్ చేశారు. కేసు సంబంధించిన మిగతా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







