తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి
- July 10, 2025
హైదరాబాద్: తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి.తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై గురువారం మీడియాతో మాట్లాడుతూ.."18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలు చర్చించాం. 321 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 23 శాఖలకు చెందిన 321 అంశాలకు ఆమోదం. 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయి. రెండువారాలకోసారి కేబినెట్ సమావేశం. జులై 25న మళ్లీ కేబినెట్ సమావేశం." అని అన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!