జీహెచ్ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా..
- July 14, 2016
సమస్యలపై స్పందించేందుకుగాను జీహెచ్ఎంసీ నూతన యాప్ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'మై జీహెచ్ఎంసీ యాప్'ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డిలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా నగర పౌరులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నగరంలోని సమస్యలపై ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







