జీహెచ్ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా..
- July 14, 2016సమస్యలపై స్పందించేందుకుగాను జీహెచ్ఎంసీ నూతన యాప్ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'మై జీహెచ్ఎంసీ యాప్'ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డిలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా నగర పౌరులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నగరంలోని సమస్యలపై ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నారు
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్