జీహెచ్ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా..
- July 14, 2016సమస్యలపై స్పందించేందుకుగాను జీహెచ్ఎంసీ నూతన యాప్ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'మై జీహెచ్ఎంసీ యాప్'ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డిలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా నగర పౌరులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నగరంలోని సమస్యలపై ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నారు
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం