గల్ఫ్ ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకురాలు శ్యామల దివాకరన్ కన్నుమూత..!!
- July 18, 2025
కువైట్: గల్ఫ్ ఇండియన్ స్కూల్ (GIS) వ్యవస్థాపకురాలు,మాజీ ప్రిన్సిపాల్ శ్యామల దివాకరన్ మరణించారు.శ్యామల దివాకరన్ రెండు దశాబ్దాలకు పైగా గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు.ఆమె పదవీకాలం పాఠశాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యయనాన్ని లిఖించారు.కువైట్లోని అత్యంత గౌరవనీయమైన భారతీయ విద్యా సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారని సంతాప సందేశంలో పాఠశాల యాజమాన్యం తెలిపింది. కువైట్లోని విద్యా రంగానికి ఆమె అందించిన సేవలను విద్యార్థులు, మేనేజ్ మెంట్ ఎప్పటికీ స్మరించుకుంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







