గల్ఫ్ ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకురాలు శ్యామల దివాకరన్ కన్నుమూత..!!
- July 18, 2025
కువైట్: గల్ఫ్ ఇండియన్ స్కూల్ (GIS) వ్యవస్థాపకురాలు,మాజీ ప్రిన్సిపాల్ శ్యామల దివాకరన్ మరణించారు.శ్యామల దివాకరన్ రెండు దశాబ్దాలకు పైగా గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు.ఆమె పదవీకాలం పాఠశాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యయనాన్ని లిఖించారు.కువైట్లోని అత్యంత గౌరవనీయమైన భారతీయ విద్యా సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారని సంతాప సందేశంలో పాఠశాల యాజమాన్యం తెలిపింది. కువైట్లోని విద్యా రంగానికి ఆమె అందించిన సేవలను విద్యార్థులు, మేనేజ్ మెంట్ ఎప్పటికీ స్మరించుకుంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







