జమ్ముకాశ్మీర్‌లో మరోసారి పేట్రేగిన ఉగ్రవాదులు

- July 15, 2016 , by Maagulf
జమ్ముకాశ్మీర్‌లో మరోసారి పేట్రేగిన  ఉగ్రవాదులు

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కుల్గామ్ జిల్లా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ ఎన్‌కౌంటర్ తర్వాత నుంచి జమ్ముకాశ్మీర్‌లో హింస కొనసాగుతోంది. కనీసం 36 మంది ఆందోళనకారులు భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com